శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామిజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో
# విద్యార్థుల వికాసం కోసం _దేశ భవిష్యత్ కోసం
రంగారెడ్డి జిల్లా: యాచారం మండలం లోని
నందివనపర్తి గ్రామంలో వసంత పంచమి పర్వదినాన్ని
పురస్కరించుకుని శ్రీ సరస్వతి మహాయజ్ఞం జరుగుతుంది . రెండవ రోజు
21-01-2018 శ్రీ చండీహోమం-కుంకుమార్చన ప్రారంభమైంది . #ఈ మాహా యజ్ఞంలో ఆదివారం సెలవుదినం
కావడం వలన వేలాది భక్తులు పాల్గొన్నారు.
విద్యార్థుల వికాసం కోసం - దేశ భవిష్యత్తు కొసం జరుగుతున్న శ్రీ సరస్వతి మహా యజ్ఞలో భాగంగా రెండవ రోజు చండి ఉపాసకులు శ్రీ రేవల్లె రాజుశర్మ గారి ఆధ్వర్యంలో 701 దంపతులతోమహాచండి హోమం సంపూర్ణం .


విద్యార్థుల వికాసం కోసం - దేశ భవిష్యత్తు కొసం జరుగుతున్న శ్రీ సరస్వతి మహా యజ్ఞలో భాగంగా రెండవ రోజు చండి ఉపాసకులు శ్రీ రేవల్లె రాజుశర్మ గారి ఆధ్వర్యంలో 701 దంపతులతోమహాచండి హోమం సంపూర్ణం .


No comments:
Post a Comment