*శ్రీ శ్రీ శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*.
*నూతన ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీమతి & శ్రీ సాయి ప్రియ హరీష్ గారు*.
శ్రీమతి & శ్రీ కొంగళ్ళ సరస్వతి విష్ణు వర్ధన్ రెడ్డి* గారి కుమార్తె అల్లుడు, మిర్యాలగూడ వాస్తవ్యులు *శ్రీమతి & శ్రీ సాయిప్రియ హరీష్* గారు ₹ 1,11,116/- చెల్లించి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులుగా చేరారు. వారి దాతృత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలతో💐. ఆలయ ధర్మకర్తల మండలిలోకి సాదరంగా ఆహ్వానం పలుకుదాం.
:~*జ్ఞానసరస్వతి సంస్థాన్*
No comments:
Post a Comment