శ్రీమాత్రే నమః!!
GSS మండలి సభ్యుల సమావేశం..
చర్చించిన అంశాలు:
అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 23 వరకు నవరాత్రులో జరిగే ముఖ్య విభాగపు మండలీలు @ 500 మాతృ మూర్తులతో సామూహిక లలితా సహస్రనామ పారాయణం, సామూహిక బతుకమ్మ, మరియు మహిషాసుర దహనం పై సమీక్ష.
నవరాత్రుల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
:~ జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్.
No comments:
Post a Comment