శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి
మొదటి నెల వేతనంతో మొక్కు తీర్చుకున్న ఎడ్ల రాజ్ కుమార్*
యాచారం మండలం నందివనపర్తి గ్రామ వాస్తవ్యులు *శ్రీమతి యాదమ్మ కీ.శే శ్రీ సత్తయ్య* గారి కుమారుడు రాజ్ కుమార్ , ఇండియన్ రైల్వేలో Group-D గా ఉద్యోగం పొందారు.
రాజ్ కుమార్ *నందివనపర్తిలో కొలువుల కల్పవల్లిగా విరాజిల్లుతున్న జ్ఞానసరస్వతి* అమ్మవారి అనుగ్రహముతో ఉద్యోగం పొందానని, ఉద్యోగం వచ్చాక అమ్మవారిని దర్శించుకొని తన మొదటి నెల వేతనం ₹27,000/- ను ఆలయ.సభ్యులకు అందించారు.
రాజ్ కుమార్ గారు వెంకటగిరి ప్రాంతంలో Group-D గా Indian Railways లో నియమితులయ్యారు..
రాజ్ కుమార్ గారికి శుభాభినందనలు, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు.
*రాజ్ కుమార్ గారు జీవితoలో ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని అందరం ఆశిద్దాం. ఆశీర్వదిద్దాం*..
~: జ్ఞానసరస్వతి సంస్థాన్
No comments:
Post a Comment