జ్ఞానసరస్వతి దేవాలయ శ్రేయోభిలాషులకు శుభవార్త..
ఆలయ భవిష్యత్తు కార్యక్రమ అవుసరాల దృష్ట్యా @అన్నపూర్ణ మండపం మరియు ఇతర వసతులకోసం ఆలయ సమీపంలో 1100 గజాల స్థలాన్ని ""ఐలపురం జలెందర్ రెడ్డి"" గారు
విరాళంగా ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.
ఆ స్థలానికి ఆనుకొని ఉన్న సుమారు 580 గజాల స్థలం, మన అవుసరాల నిమిత్తం, తప్పనిసరి పరిస్థితులలో కొనవలసి వచ్చింది.
అందుకు సహకరించిన ఆ స్థల యజమానులు వీరబ్రమ్మ రాములు గారి కుటుంబ సబ్యులకు & ఈదంపల్లి శ్రీనివాస్ గారి కుటుంబసబ్యులకు జ్ఞానసరస్వతి సేవాసమితి తరపున ధన్యవాదాలు.
28.06.2018, గురువారం మూలానక్షత్రం రోజున ఆయా కుటుంబాల సబ్యులు, నందివనపర్తి గ్రామ సర్పంచ్ గారు, జ్ఞానసరస్వతి సేవాసమితి ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ తో పాటు, సేవాసమితి వివిద మండలిల సబ్యుల సమక్ష్యంలో ""జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్"" పేరున ఆస్తి మార్పిడి జరిగింది.
ఒక నిరంతర మహాయజ్ఞంలా కొనసాగుతున్న ఈ ఆలయ అభివృద్ది & కార్యక్రమాలకు సహకరిస్తున్న ఆలయ శ్రేయోభిలాషులందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుతూ ట్రస్ట్ తరపున దన్యవాదాలు.
బోలో సరస్వతి మాతా కి జై.
౼౼౼౼౼౼౼౽౼౼౼౼౼౼
సమాజ హితంకోరి నిజాయితీగా, నిస్వార్థంగా ఎవరు ఏ ఉద్యమం/కార్యం చేసినా ఆ ప్రకృతి తప్పక సహకరిస్తుంది అంటారు.. మనం చేసే ఆ పనిలో ఆ రెండు ధర్మాలు కాపాడుకోవడమే మన కర్తవ్యం..
By.
Gnana Saraswathi sevasamithi Trust.